Wednesday, September 20, 2017

సహస్ర సాహితీ కేంద్రము - వరంగల్

సహస్ర సాహితీ కేంద్రం - గోపాలపురం, వరంగల్










వరంగల్ పట్టణం గోపాలపురం లో శ్రీమతి మల్లెల విజయలక్ష్మి గారి ఆద్వర్యంలో జరిగిన సహస్ర కవుల సాహితీ కేంద్రం మొదటి సమావేశం ఆదివారం వారి నివాసంలో  జరిగింది.

సాహిత్య సేవా బంధు, తెలుగు భోజుడు శ్రీ మేక రవీంద్ర గారి అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రేపటితరానికి కవిత్వాభిలాష పెంపొందించాలనే ఉద్దేశంతో సాహితీ కేంద్రాలు ఏర్పాటు చేయదలిచినట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో సహస్రకవులు అవేరా, వీరా గుడిపల్లి, గోగులపాటి కృష్ణమోహన్, అమరకుల, వరుకోలు కళాచందర్, వడ్త్యా నారాయణ, గుండు మధుసూదన్, దండ్రె రాజమౌళి, బ్రహ్మచారి, అన్వర్, సుధాకర్, చేపూరి శ్రీరాం

కవయిత్రులు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, అరుణా ఛామర్తి,  పాలబోయిన రమాదేవి, ఉదయశ్రీ, రామా రత్నమాల
తదితరులు పాల్గొని సహస్రకవుల సమూహంతో వారికున్న అనుభవాలను పంచుకొని వారికవితలను చదివి వినిపించారు.

No comments:

Post a Comment