Thursday, September 14, 2017

జాగృతి కవితాంజలి - గిన్బీస్ రికార్డు

జాగృతి కవితాంజలి
గిన్నీస్ రికార్డు కవిసమ్మేళనం












💐అభినందనలు💐
తేది 09-09-2017, శనివారం రోజున హైదరాబాద్ రవీంద్రభారతి లో తెలంగాణా జాగృతి ఆద్వర్యంలో "జాగృతి కవితాంజలి" పేరున 150 కవులతో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం గిన్నీస్ బుక్ రికార్డ్ లో చోటు దక్కించుకుంది.
ఇంతటి మహత్కార్యంలో నేను ఒక కవిగా పాల్గొని నేను రాసిన నాలుగు కవితలు 1) జోహార్ జోహార్ కాళోజి సారూ, 2) అమరుల సాక్షిగా, 3) జర్నలిస్టు బ్రతుకు నౌక, 4) కళ్తి కళ్తి కళ్తీ అనే కవితలను చదివాను.
ఇట్టి అవకాశాన్ని నాకు కల్పించిన జాగృతి సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నాను.

మీ 
సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653

No comments:

Post a Comment