Thursday, November 19, 2015

కళామతల్లి ముద్దు బిడ్డలి

ఆంధ్ర భారతిని అంతర్జాలంలో అందలమెక్కించడానికి
వేలకవితలు వెయ్యి వెలుగులు వెలగడానికి
సహస్ర కవులను సన్నద్దము చేసి కలము చేత పట్టించిన
తెలుగు సాహితీ మతల్లి ముద్దు బిడ్డలు

మేక రవీంద్ర
గోగులపాటి కృష్ణ మోహన్

మరియు

సహస్ర కవితా సమ్మేళన        

 యఙ్నంలో పాల్గొని తమ సాహితీ పాటవాన్ని   తెలుగు సాహిత్య కళాభిమానులకు ఒకింత మనోల్లాసము కల్గించినందుకు

మీ చరణారవిందములకు
మందారమకరంద నమస్సుమాంజలి అర్పిస్తూ.........................


ఇది అతిశయోక్తి కాదు    

మిమ్ములను నిరుత్సాహపరిచే శక్తి నాకు లేదు

మీ సహస్ర కవి మిత్రుడు      

జి.ఓబులపతి
కదిరి
స.క. 707

No comments:

Post a Comment